దైవం మానవ రూపంలో
చిత్రం : శ్రీషిర్డి సాయిబాబా మహత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : రంగస్వామీ పార్థసారథి
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
దైవం మానవ రూపం లో
అవతరించునీ లోకంలో
దైవం మానవ రూపం లో
అవతరించునీ లోకంలో
దీనుల హీనుల పాపుల పతితుల...
దీనుల హీనుల పాపుల పతితుల
ఉధరించగా యుగయుగాలలో...ఓఓ..ఓ..
దైవం మానవ రూపం లో
అవతరించునీ లోకంలో.....
చరణం 1 :
త్రేతా యుగమున రాముడుగా
ద్వాపరమందున కృష్ణుడుగా
త్రేతా యుగమున రాముడుగా
ద్వాపరమందున కృష్ణుడుగా
కలిలో ఏసు.. బుధుడు.. అల్లా....
కలిలో ఏసు బుధుడు అల్లా
కరుణా మూర్తులుగా ఆ ఆ....ఆ
దైవం మానవ రూపం లో
అవతరించునీ లోకంలో....
చరణం 2 :
సమతా మమతను చాటుటకై ..
సహనం త్యాగం నేర్పుటకై
సమతా మమతను చాటుటకై
సహనం త్యాగం నేర్పుటకై
శాంతి స్థాపన చేయుటకై ..
శాంతి స్థాపన చేయుటకై
ధర్మం నిలుపుటకై...ఈ......ఈ......ఈ
దైవం మానవ రూపం లో
అవతరించునీ లోకంలో
దీనుల హీనుల పాపుల పతితుల...
దీనుల హీనుల పాపుల పతితుల
ఉధరించగా యుగయుగాలలో...ఓఓ..ఓఒ..
దైవం మానవ రూపం లో
అవతరించునీ లోకంలో
పాటల ధనుస్సు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి